..జవహర్ నవోదయ విద్యాలయాలు: - ఇల్లూరి క్రాంతి కుమార్.- ప్రధానోపాధ్యాయుడు,-హుస్సేన్ పూర్
*13-12-2025 న నవోదయ ప్రవేశ పరీక్ష. ఇలా చదివితే నవోదయలో సీటు మీదే తడబాటు వద్దు ...లక్ష్యమే ముద్దు అంటున్న ఇల్లూరి క్రాంతి కుమార్ ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల హుస్సేన్ పూర్ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మంచి అవకాశం. విద్యాలయంలో ప్రవేశం కోసం వేలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతారు. …
• T. VEDANTA SURY