చిల్డ్రన్స్ వరల్డ్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి
ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా చిల్డ్రన్స్ వరల్డ్ ప్రత్యేక సంచికను తెలంగాణా సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు మంగళవారం విడుదల చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిల్డ్రన్స్ వరల్డ్ సంస్థ విద్యార్థి, విద్యార్ధినుల కోసం, వారిలోని ప్రతిభను వెలికి తీసి భావిలో భారతావని కీర్తి ప్రత…
చిత్రం
తెలుగు ఉగాది ఉత్సవ గీతం..!:- కవి రత్న-సాహిత్య ధీర-సహస్ర కవి భూషణ్-పోలయ్య కూకట్లపల్లి-అత్తాపూర్ హైదరాబాద్
నేటి ఉగాది ఉషస్సు తూర్పు తల్లి ముఖాన విరిసిన పసిడి చిరునవ్వు... శ్రీ పరాభవ నామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదినం కాలం తలుపు తట్టిన వసంతమాసపు ఆత్మీయ అతిథి... పచ్చని ఆకుల మామిడి తోరణాలు ఇంటివాకిలిపై వేలాడే వసంత హారాలు... ఊరించే ఊరంతా పంచే ఉగాది పచ్చడి షడ్రుచులతో అల్లుకున్న నవజీవన గీతం.. తీపి – ఆనందాల తేన…
చిత్రం
ఉగాది వేడుకల్లో కవితా గానం పోలయ్య కవికి సాహితీ సత్కారం
సంగీత సాహిత్య సాంస్కృతిక సమన్వయ సమితి ఆధ్వర్యంలో మైన్స్ మాజీ డైరెక్టర్,వాల్మీకి మహర్షి సంస్థ గౌరవాధ్యక్షులు,డాక్టర్ విడి  రాజగోపాల్ అధ్యక్షతన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం(19.03.2026)రాత్రి శ్రీ శారదా లైవ్ స్టూడియోలో ఘనంగా జరిగాయిఈ సందర్భంగా అరవా రవీంద్ర బాబు సమన్వయ కర్తగా నిర్వహిం…
చిత్రం
ఆకాశవాణిలో రాజాం రచయితల ప్రతిభ
రాజాం రచయితల వేదిక సభ్యులు నేతేటి గణేశ్వరరావు, కుదమ తిరుమలరావులు ఆకాశవాణిలో వినిపించిన రచనలు శ్రోతల ప్రశంసలు పొందాయి. శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో పద్యరచన విభాగంలో గణేశ్వరరావు, జానపదం విభాగంలో తిరుమలరావులు వినిపించిన రచనలు ఎంపిక కావడంతో ఇరువురికీ ఈ…
చిత్రం
అంతర్యామి కి నా అక్షరాంజలులు: - కవిమిత్ర ,సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ ( పుష్యమి)-హైదరాబాద్.
సాహిత్యమే శ్వాసగా సాహితీ సభలలో పాల్గొంటు సరస్వతీ మాత మానస పుత్రుడివై శతావధాన, అష్టావధానలలో పాల్గొని మహిళలే ఆకాశంలో సగం అన్నిటా వారే మనుగడకాధారమని 'విశిష్ట తెలుగు మహిళలు' అనే పుస్తకం భారత దేశ దశా దిశా మార్చి వసుదైకానికే పరిపాలనలో మార్గదర్శకుడైన మన ప్రియతమ ప్రధాని గురించి 'నవతరం నేత నరేంద…
చిత్రం
అక్షరయోధునికి నా అక్షరాభినందనలు : - కవిమిత్ర ,సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ ( పుష్యమి)-హైదరాబాద్.
సమాజశ్రేయస్సే  జీవితలక్ష్యమని అక్షరమే ఆయుధంగా  చేతబూని తనదైన శైలిలో  ప్రజలకు ప్రేరణనిచ్చి జన్మకు కారణమైన తండ్రి  రజాకార్లకు వ్యతిరేకంగా విప్లవభావాలతో పోరాడిన ప్రభావంతో ప్రజాహితమే తనహితమని విద్యార్థి దశలోనే కవిత్వం కథలతో జరిగే అన్యాయాలను తెలిపి మంజీరా రచయితల సంఘంను ఏర్పరచి ఏడు కవితా సంకలనాలను  వెలువ…
చిత్రం