ఆద్యంతం ఉత్సాహభరితంగా కాప్రా మల్కాజగిరి కవుల వేదిక ద్వితీయ వార్షికోత్సవం
రవీంద్ర భారతిలో ఆదివారంఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సినీటీవి గేయ రచయిత డాక్టర్ మౌనశ్రీ మల్లిక్ అధ్యక్షతన జరిగిన కాప్రా మల్కాజగిరి కవుల వేదిక ద్వితీయ వార్షికోత్సవం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. అనతి కాలంలోనే సాహిత్య సేవలో విశిష్టమైన కార్యక్రమాలను నిర్వహించినందుకు నిర్వాహకులకు అభివం…
• T. VEDANTA SURY