డా.రాణీ ప్రసాద్కు వంశీ గ్లోబల్ ఎక్స్లెన్స్ అవార్డు
ప్రముఖ బాల సాహితీవేత్త 56 పుస్తకాల రచయిత్రి డా.కందేపి రాణీప్రసాద్ సోమవారం హైదరాబాద్లో ‘‘వంశీ గ్లోబల్ ఎక్స్లెన్స్’’ అవార్డును అందుకున్నారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ వారు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా సాహితీ సాంస్కృతిక రంగాలలోని ప్రతిభామూర్తులకు ఆవార్డునిచ్చి సత్కరించారు. వంశీ ఆర్ట్స్ అధినేత…
• T. VEDANTA SURY