ఎ.పి.ఎస్.ఎస్.టి.ఎఫ్. శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం ఎన్నిక.
ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరమ్, శ్రీకాకుళం జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు కరిమి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. శ్రీకాకుళం జిల్లా కేంద్రాన భారత స్కౌట్స్, గైడ్స్ భవన్ లో జిల్లా అధ్యక్షులు వై.వి.రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ కార్యవర్గం ఎంపికైం…