"అదృశ్య వీరుడు" జానపద నవల 2️⃣✅వ బాగం: ...నాగమణి రావులపాటి...
మహారాజు శివదత్తుడు మహారాణి సుదేష్ణ రాకతో మంత్రి వర్యుడు, వచ్చారా మహా రాజా ఆశీనులు కండి.రోజు రోజుకు మీరు పడే వేదన చూసి మన రాజ పురోహితులు సుసేనుల వారిని నేనే రప్పించాను. మీ బాధకు తగిన సూచనకోసం శాస్త్రాన్ని అవగతం చేస్తున్నారు మహాప్రభూ అన్నాడు మంత్రి శేఖరుడు. భేష్ మంచి పని చేసారు అమాత్యా. నాకంటే మీ మ…
చిత్రం
సంస్కారమే అసలైన సంపద : - జి. శరణ్య -8వ తరగతి-ప్రాథమికోన్నత పాఠశాల అంబం (వై), మండలం: ఎడపల్లి,-జిల్లా: నిజామాబాద్.
అంబం పల్లెలో తెల్లవారుజామునే పక్షుల కిలకిలారావాలతో పాటు పొలాల బాట పట్టిన రైతుల ముచ్చట్లు వినపడుతున్నాయి. ఆ ఊరి చివర ఓ చిన్న పెంకుటింట్లో రవి తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. తండ్రి ఎండనకా, వాననకా పొలాల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటే, తల్లి ఇతరుల ఇళ్లలో చేదోడువాదోడుగా ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవా…
చిత్రం
పరీక్షలో నిజాయితీ: - మెరుగు సుచిప్రియ -8వ తరగతి-ప్రాథమికోన్నత పాఠశాల అంబం (వై), మండలం: ఎడపల్లి,-జిల్లా: నిజామాబాద్.
పచ్చని పొలాల నడుమ ఉన్న అంబం పల్లెటూరి బడి అంటే స్వాతికి ప్రాణం. రోజూ బడిగంట మోగకముందే పుస్తకాల సంచీ భుజాన తగిలించుకుని బడికి వెళ్ళేది. చదువంటే ఆమెకు ఎంత మక్కువో, లెక్కల పరీక్ష వస్తుందంటే అంత భయం. మిగతా సబ్జెక్టులు గుక్కతిప్పుకోకుండా ఒప్పజెప్పే స్వాతికి, లెక్కల్లోని సూత్రాలు మాత్రం కాస్త తికమక ప…
చిత్రం
జింక సమయస్ఫూర్తి: : వై. గగనశ్రీ -8వ తరగతి-ప్రాథమికోన్నత పాఠశాల అంబం (వై), మండలం: ఎడపల్లి,-జిల్లా: నిజామాబాద్.
అంబం అనే గ్రామం పొలిమేరలో ఒక విశాలమైన చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక క్రూరమైన మొసలి నివసిస్తూ ఉండేది. రోజూ దాహం తీర్చుకోవడానికి ఆ చెరువు వద్దకు వచ్చే జంతువులను మొసలి మాటువేసి, వేటాడి తినేది. దాంతో అటువైపు వెళ్లడానికే అడవి జంతువులు భయపడేవి. ఒకనాడు మండుటెండ వేళ, ఒక నక్క దాహంతో నకనకలాడుతూ నీరు తాగడానిక…
చిత్రం
రంగులు కంచెలు : -Dr.రూప
రంగులు కంచెలు తెలియని రోజుల్లో యవ్వనంలోకి అడుగిడుతున్న చిననాడు నేను గీసుకున్న ఈ చిత్రం చందమామ కథల చిత్రకారుడు 'వడ్డాది పాపయ్య' గారి చిత్రాల ప్రభావం!  చందమామ చదివే అలవాటు వల్ల అందులోని అందమైన బొమ్మలను నిశితంగా పరిశీలించడం నా కళాపిపాసకు సానబెట్టడం! సెప్టెంబర్ 10 వచ్చినప్పుడల్లా   వడ్డాది పాప…
చిత్రం
సామాజిక, ఆధ్యాత్మిక దృక్పథమే మానవాళికి దిక్సూచి :- పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా
- పిఠాపురంలో ఆధ్యాత్మిక చైతన్యం - ఘనంగా బ్రహ్మర్షి హుస్సేన్ షా 121వ జయంతి ఉత్సవాలు - , విస్తాలి శంకరరావు, , వేమూరి లక్ష్మీ కాంతిలకు హుస్సేన్ షా కవి పురస్కారం పిఠాపురం, సెప్టెంబర్ 09 : సామాజిక, ఆధ్యాత్మిక దృక్పథమే మానవాళికి దిక్సూచి అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్…
చిత్రం