ఎల్లారెడ్డిపేట రచయిత డా.పరశురాంకు జాతీయ గుర్తింపు
ఢిల్లీ ఆంధ్రభవన్లో 'జాతీయ వాగ్దేవి విశేష ప్రతిభా పురస్కారం' ప్రదానం* రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపన్యాసకులు సింగారం గ్రామవాసి రచయిత, బాల సాహితీవేత్త డా.వాసరవేణి పర్శరాములుకు తెలుగు భాష, బాలసాహిత్యానికి చేస్తున్న కృషికి గాను జాతీయ స్థాయి గౌరవం దక్కిం…
• T. VEDANTA SURY