ఆధునిక తెలుగు కవులు.;-తాటి కోల పద్మావతి గుంటూరు

 సంగీతం ఆలపిస్తున్నట్లు విన వచ్చేది, స్పష్టమైన ఉచ్చారణ కలది, రసభావాల ఆవిష్కరణకు తగింది, జీవులలోని చేపను చమత్కరించేది, చందస్సులోని అందాన్ని చూపేది-తెలుగు అన్నారు-రామాయణ కల్పవృక్ష మహాకవి విశ్వనాథ సత్యనారాయణ. తెలుగు పద్యాలు ముక్కోటి ఆంధ్రుల నాలుకలనే దేవాలయాలలో ప్రార్థన అవి ప్రాణవంతమైన స్వర మాధుర్యాలతో దర్శనం ఇస్తాయి అన్నారు-భావకవి రాయప్రోలు సుబ్బారావు. తేనె కన్నా మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మన కంటి వెలుగు అన్నాడు-సినీ కవి ఆరుద్ర.
తరిపి వెన్నెల ఆణిముత్యాల సొబగు
పునుగు జవ్వాది ఆమని పూల వలపు
మురళి రవళులు కస్తూరి పరిమళములు
కలసి ఏర్పడే సుమ్ము మా తెలుగు భాష.
అన్నాడు-ప్రగతి గీత ప్రవక్త డా"నండూరి రామకృష్ణమాచార్య.
తెలుగు భాష మాధుర్య ఘట్టాలను కొందరు సాహితీవేత్తలు ప్రత్యక్షంగా చాటి చెప్పారు. మరికొందరు కవి పండితులు పరోక్షంగా ప్రస్తావన చేశారు. అనంతంగా ప్రవర్ధమానమైన తెలుగు భాష జగత్తులో మాధుర్యాలలో.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం