వేదవ్యాసుడు;- కొప్పరపు తాయారు

 వేదవ్యాసునికి కృష్ణద్వైపాయనుడు అని కూడ పేరు.
వేదాలను నాలుగు భాగాలుగా విభజించడం వలన
వేదవ్యాసుడు అని పేరు వచ్చింది.ఈయన అష్టాదశ
పురాణాలు భారతం, మొదలగు నవి రాశారు.
        పూర్వం చేధి రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేసేవారు.ఒక నాడు ఆయన
తపస్సు చేసుకుంటూ ఉన్న ఝ కన్పించారు
వారి ఏకాగ్రత కు భక్తికి ముగ్ధుడై తాను కూడా తపస్సులో కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే  ఇంద్రుడు
మెచ్ఛి ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకో మనగానే
నాకు దైవత్వం కావాలని కోరారు.వెంటనే ఆ వరాన్ని
ప్రసాదిస్తూ , మణిమయఖచిత విమానాన్ని, ఎటువంటి ఆయుధం వలన ఆపదలేని  ఇంద్రమాలని ప్రసాదించాడు.పుట్టుక మళ్ళీ తెలుసు
కుందాం.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం