కళింగాంధ్రలో తిరుమలరావు కవిత.
 వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు రచించిన కవిత, కళింగాంధ్ర గ్రంథంలో స్థానం పొందింది.
శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంధాలయం సమావేశ మందిరంలో జరిగిన కళింగాంధ్ర గ్రంథం ఆవిష్కరణ సభలో తిరుమలరావును సన్మానించారు. ఈ వేమన కవితాలయం వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ మహమ్మద్ రఫీ ఈ వేమన, తపస్వీ మనోహరం సహాయం సంపాదకులు బలివాడ తేజస్వినిల ఆధ్వర్యంలో, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళింగాంధ్ర పుస్తకావిష్కరణ అనంతరం తిరుమలరావును అభినందించి సన్మానించారు. ముఖ్య అతిథి, ప్రత్యేక అతిథిగా విచ్చేసిన 
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు, విశ్రాంత సీ.ఈ.ఓ. సురంగి మోహనరావులు ఈ కళింగాంధ్రను ఆవిష్కరించారు.
ఈ వేదికపై తిరుమలరావు తన కవితాగానం చేసి అందరి ప్రశంసలు పొందారు. 
అనంతరం తిరుమలరావును నిర్వాహకులు, అతిథులు, కవి సమ్మేళనం సమన్వయకర్తలు ఘనంగా సన్మానించారు. 
తిరుమలరావు సత్కారం పొందుటపట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం