" *రాము తెలివి"* ;- *డా.వాసరవేణి పరశురాం., బాలసాహిత్య రచయిత, సింగారం, రాజన్న సిరిసిల్ల*

 అనగనగా గుండారం ఊరు. ఆ ఊరిలో  సురేశ్ అనే రైతు ఉన్నాడు. అతనికి రాము అను కొడుకు ఉన్నాడు. అతడు రెండవ తరగతి  చదువుతున్నాడు. రాముకు నాయనమ్మ రేణుక ఉంది. ఒకరోజు పగలు బడినుంచి వచ్చాడు. నాయనమ్మ  కాళ్ళు జారి బావిలో పడింది. అది చూచిన రాము పొడుగు తాడు తెచ్చాడు.తాడుకొన బావిలో విసిరాడు మరొక కొన పైన కట్టాడు. తాడును పట్టుకో నాయనమ్మా అని అరిచాడు. తాడును పట్టుకుంది. ఆ అరుపులకు అందరూ గుమిగూడారు. బావిలోకి దిగి ముసలవ్వను తీసి కాపాడారు. అందరు రాము సమయస్ఫూర్తికి, సాహాసానికీ మెచ్చుకున్నారు.
     -
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం