వింతలు విశేషాలు సేకరణ... అచ్యుతుని రాజ్యశ్రీ

 కాంగో లో పిగ్మీజాతిప్రజలుండేప్రాంతంలో ఆనాటి డైనోసార్ ఉన్నట్లు సమాచారం.పిగ్మీలు వాటిని మొకెలెమెంబె అని పిలిచేవారు.ఏనుగుసైజులోపొడవాటి పాములామెడ 3 కాలివేళ్ళు న్న వెడల్పాటి పాదాల తో ఉండేవి ఆప్రాణులు. పాదాలు మనం వాడే పెద్ద పెనం సైజులో ఉండేవి.ఎరుపు బ్రౌన్ కల్సిన రంగు గ్రే కలర్ లో పొడవాటి బలంగా ఉన్న తోకతో నీటిలో జీవించే ప్రాణి.పిగ్మీలకు డైనోసార్ల చిత్రాలు చూపారు శాస్త్రవేత్తలు.బ్రొంటోసారస్ అనే గడ్డి తినే డైనోసార్ని వారు గుర్తించారు.అది 70 మిలియన్ల ఏళ్ల క్రితం భూమి పై తిరిగింది.మరి రామాయణం మహాభారతం భాగవతం లో ఇలాంటి రాక్షసుల వర్ణన ఉంది అంటే మన ఋషుల ప్రజ్ఞను తెలుసుకోవచ్చు.🌹
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం