వింతలు విడ్డూరాలు-;-అచ్యుతుని రాజ్యశ్రీ

 ప్రాచీన కాలంలో నావికులు తెగభయపడేవారు ఎలాంటి ఆపదలు సమస్యలు వస్తాయో అని.సముద్ర ప్రయాణం లో వింత అనుభవాలు సముద్ర రాక్షసులు కన్పడ్డారని చెప్పేవారు జనాలకి.మనాటీ అనే చేపసగం స్త్రీ గా సగం చేప ఆకారంలో కన్పడింది అని చెప్పారు.నావికులు వాటిని మెర్మెయిడ్స్ అనేవారు.ఆచేపస్త్రీ మత్స్యకన్య హాయిగా పాడుతూ నావికులను ఆకర్షించి వారి నావల్ని బోల్తా కొట్టించి నాశనం చేసేవి.
యు.ఎస్.కెనడా సరిహద్దుల్లో బోలెడన్ని రాక్షసజీవులుండేవని జనం నమ్మేవారు. పాములాంటిప్రాణి మూడున్నర మీటర్ల పొడవుతో పైకి కిందకీ సాగుతూ లేక్ ఒన్టారియో లో కనపడింది.వీటికి తమాషా గా రెడ్ ఇండియన్ పేర్లు పెట్టారు.ఒగోపొగో అలాంటి పేరు.సరస్సుల చరిత్ర అంతా దెయ్యాలనౌకలు  లైట్ హౌస్లు సీ.. మాన్స్టర్స్ వాటర్ స్పిరిట్స్ తో నిండినవే🌸
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం